సూపర్ స్టార్ మహేశ్ బాబు కొత్త లుక్ ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతుంది. లాక్డౌన్ కారణంగా అన్ని సినిమాల షూటింగ్లు వాయిదా పడడంతో మహేశ్ ఇంట్లోనే ఉంటూ ఫ్యామిలీతో ఎంజాయ్ చేస్తున్నాడు. అయితే తాజాగా మహేశ్ బాబు తన పిల్లలతో కలిసి ఓ ఫోటో దిగారు. కూతురు సితార, కొడుకు గౌతమ్ తో కలిసి క్లీన్ షేవ్తో కళ్ళజోడు పెట్టుకుని దిగిన ఫోటో మహేశ్ అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంటుంది. కొడుకు గౌతంమ్ కు మహేశ్ అన్నలాగా ఉన్నాడని, ఎవరూ మహేశ్ని గుర్తు పట్టలేరంటూ సోషల్ మీడియాలో జనాలు విపరీతంగా చర్చించుకుంటున్నారు.
0 Comments